అమరావతి రాజధాని కుంభకోణం
రాజధాని పేరిట లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పి, చంద్రబాబు ఒకటి కాదు. రెండు కాదు. మూడు కాదు. ఏకంగా నాలుగు రకాలుగా అవినీతి చేసి కోట్ల రూపాయలను దోచుకున్నాడు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ చేసి, టీడీపీ వర్గీయులు నారాయణ, లింగమనేని రమేష్, నారా లోకేష్ మొదలైన వారి భూముల విలువను పెంచేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ నే మార్చేశారు చంద్రబాబు. ఈ స్కామ్ విలువ మొత్తం 2 వేల కోట్లు.
రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములను లాక్కొని వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో నారాయణ వారి బినామీలు ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి వారి భూములను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) కింద లాక్కున్నారు. ఈ అవినీతి మొత్తం 6 వేల కోట్లు…
అమరావతి భూమి స్వాధీనం చేసుకున్నప్పుడు జరిగిన లావాదేవీలు, భూముల బదిలీలు చట్టవిరుద్ధంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నో అవకతవకలతో లక్ష కోట్ల భారీ స్కామ్ జరిగింది..
ఈ అన్నీ కుంభకోణాలకు కర్త, కర్మ, క్రియ అన్నీ చంద్రబాబే.. బాబు అవినీతి వల్ల అమరావతి రాజధాని నగర నిర్మాణం ముందుకు కదల్లేదు
సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి
Mosagadu Babu
Praja Theerpu - Good Bye Babu
Pappu Pulakesh